తొలిసారిగా హిజ్రాలకు దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామి..

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (12:14 IST)
అవును. తొలిసారిగా అయ్యప్ప స్వామి హిజ్రాలకు దర్శనమిచ్చారు. ఇప్పటివరకూ పురుషులకు మాత్రమే అయ్యప్ప దర్శనం వుంటుంది. కానీ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో అయ్యప్ప స్వామిని మహిళలు కూడా దర్శనం కల్పించారు. 
 
సుప్రీం తీర్పుపై మళ్లీ విచారణ జరుగనున్న నేపథ్యంలో.. అన్నీ వర్గాల మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అనుమతించకూడదని పలు మహిళా సంఘాలే పోరుబాట పట్టాయి. ఇంకా అన్నీ వర్గాల మహిళలు స్వామిని దర్శించుకోకూడదని.. మహిళలే ఆందోళనలు చేపట్టారు. 
 
ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప తొలిసారిగా హిజ్రాలకు దర్శనమిచ్చారు. కొందరు హిజ్రాలు ఇరుముడితో స్వామిని దర్శించేందుకు వచ్చారు. అయితే వారిని ముందు జాగ్రత్తగా 16వ తేదీన పోలీసులు అడ్డుకున్నారు. 
 
ఆపై ఆలయ ప్రధాన పూజారి రాజీవర్‌తో జరిపిన చర్చల అనంతరం.. పటిష్ట బందోబస్తు మధ్య అయ్యప్ప దర్శనం కల్పించారు. పలువురు భక్తులు హిజ్రాలను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో అయ్యప్పను హిజ్రాలు శరణు ఘోష చేస్తూ.. హిజ్రాలు దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments