Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు ప్రధాని మరో పిలుపు: ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులను వెలిగించండి

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (10:16 IST)
కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన నేపధ్యంలో జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే రెండుసార్లు మాట్లాడారు. ఇప్పుడు మూడోసారి వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు.
 
కరోనా వైరస్ పైన విజయం సాధిస్తామని చెప్పిన ప్రధాని ఆదివారం నాడు..అంటే ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా కరెంట్ లైట్లను 9 నిమిషాల పాటు ఆర్పేసి లాంతర్లను కానీ కొవ్వొత్తులను కానీ లేదంటే సెల్ ఫోన్ టార్చ్ లైట్లను కానీ వెలిగించాలని కోరారు. 
కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత దేశం మొత్తం ఏకమై దానిపై పోరాటం చేస్తోందన్నారు. ఈ పోరాటంలో ప్రజలు చూపిస్తున్న ఐక్యత, క్రమశిక్షణకు కృతజ్ఞతలని అన్నారు. కరోనా వైరస్ పారదోలేందుకు పాటించాల్సిన నియమాలను ప్రజలంతా ఖచ్చితంగా అనుసరించాలనీ, తద్వారా దేశం నుంచి ఈ మహమ్మారిని తరిమేయాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments