Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు ప్రధాని మరో పిలుపు: ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులను వెలిగించండి

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (10:16 IST)
కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన నేపధ్యంలో జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే రెండుసార్లు మాట్లాడారు. ఇప్పుడు మూడోసారి వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు.
 
కరోనా వైరస్ పైన విజయం సాధిస్తామని చెప్పిన ప్రధాని ఆదివారం నాడు..అంటే ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా కరెంట్ లైట్లను 9 నిమిషాల పాటు ఆర్పేసి లాంతర్లను కానీ కొవ్వొత్తులను కానీ లేదంటే సెల్ ఫోన్ టార్చ్ లైట్లను కానీ వెలిగించాలని కోరారు. 
కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత దేశం మొత్తం ఏకమై దానిపై పోరాటం చేస్తోందన్నారు. ఈ పోరాటంలో ప్రజలు చూపిస్తున్న ఐక్యత, క్రమశిక్షణకు కృతజ్ఞతలని అన్నారు. కరోనా వైరస్ పారదోలేందుకు పాటించాల్సిన నియమాలను ప్రజలంతా ఖచ్చితంగా అనుసరించాలనీ, తద్వారా దేశం నుంచి ఈ మహమ్మారిని తరిమేయాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments