Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరడగకూడదు.. నేను చెప్పకూడదు: పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో స్పందిస్తూ, తిరుమల కొండపై రాజకీయ అంశాలు మాట్లాడటం ఇష్టం లేదన్నారు.

Webdunia
సోమవారం, 14 మే 2018 (11:21 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో స్పందిస్తూ, తిరుమల కొండపై రాజకీయ అంశాలు మాట్లాడటం ఇష్టం లేదన్నారు. 'దేవుడి సన్నిధిలో ఆధ్యాత్మిక విషయాలు తప్ప మరేమీ మాట్లాడకూడదు. మీరడగకూడదు. నేను చెప్పకూడదు' అని ఆయన పేర్కొన్నారు.
 
ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సంతృప్తిగా స్వామిదర్శనం అయ్యిందన్నారు. తిరుమలలోని యోగనరసింహస్వామి ఆలయం వద్ద తనకు నామకరణం, అన్నప్రాశన చేశారని.. తిరుమలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. 
 
కాగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తన రాజకీయ బసు యాత్రను ప్రారంభించనున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments