Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పిల్లి పారిపోయింది, ఆచూకి చెబితే రూ.20,000 బహుమతి, ఎక్కడ?

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (11:41 IST)
మనుషులు మిస్సింగ్ అయితే రివార్డు ప్రకటిస్తుంటారు. ఐతే జంతువులు తప్పిపోయినప్పుడు కూడా కొందరు అరుదుగా రివార్డులు ప్రకటిస్తారు. తాజాగా బంజారాహిల్స్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు తన తప్పిపోయిన పెంపుడు పిల్లిని కనుగొనడంలో సహాయం చేసిన వారికి రూ.20,000 నగదు బహుమతిని ప్రకటించాడు.

 
బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 4లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త అభిరాజ్ సిన్హా, తన పిల్లి, 2 సంవత్సరాల వయస్సు గల జోయా, గురువారం సాయంత్రం నుండి తప్పిపోయిందని చెప్పారు. 2019లో దీపావళి మరుసటి రోజు కాలిన గాయాలతో ఉన్న మూడు నెలల పిల్లి పిల్లగా ఉన్నప్పుడు దానిని తను కనుగొన్నట్లు చెప్పాడు. వెంటనే పిల్లిని తీసుకెళ్లి గాయాలకు చికిత్స చేసాము, ఇక అప్పట్నుంచి ఆ పిల్లి మాతోనే వుంటోంది.

 
సీసీటీవీ ఫుటేజీలో సాయంత్రం 4:25 గంటలకు పిల్లి ఇంటి నుంచి వెళ్లినట్లు చూపించింది. అప్పటి నుంచి ఆ పిల్లి కోసం ఎక్కడికక్కడ వెతుకుతున్నా ఫలించలేదు. ఎవరైనా కనుగొంటే రూ. 20,000 రివార్డ్‌ను ఇస్తానంటూ అతడు ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments