Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా పిల్లి పారిపోయింది, ఆచూకి చెబితే రూ.20,000 బహుమతి, ఎక్కడ?

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (11:41 IST)
మనుషులు మిస్సింగ్ అయితే రివార్డు ప్రకటిస్తుంటారు. ఐతే జంతువులు తప్పిపోయినప్పుడు కూడా కొందరు అరుదుగా రివార్డులు ప్రకటిస్తారు. తాజాగా బంజారాహిల్స్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడు తన తప్పిపోయిన పెంపుడు పిల్లిని కనుగొనడంలో సహాయం చేసిన వారికి రూ.20,000 నగదు బహుమతిని ప్రకటించాడు.

 
బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 4లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త అభిరాజ్ సిన్హా, తన పిల్లి, 2 సంవత్సరాల వయస్సు గల జోయా, గురువారం సాయంత్రం నుండి తప్పిపోయిందని చెప్పారు. 2019లో దీపావళి మరుసటి రోజు కాలిన గాయాలతో ఉన్న మూడు నెలల పిల్లి పిల్లగా ఉన్నప్పుడు దానిని తను కనుగొన్నట్లు చెప్పాడు. వెంటనే పిల్లిని తీసుకెళ్లి గాయాలకు చికిత్స చేసాము, ఇక అప్పట్నుంచి ఆ పిల్లి మాతోనే వుంటోంది.

 
సీసీటీవీ ఫుటేజీలో సాయంత్రం 4:25 గంటలకు పిల్లి ఇంటి నుంచి వెళ్లినట్లు చూపించింది. అప్పటి నుంచి ఆ పిల్లి కోసం ఎక్కడికక్కడ వెతుకుతున్నా ఫలించలేదు. ఎవరైనా కనుగొంటే రూ. 20,000 రివార్డ్‌ను ఇస్తానంటూ అతడు ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments