Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమయస్ఫూర్తికి, చమత్కార సంభాషణలకు రోశయ్య మారుపేరు

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (10:56 IST)
కాంగ్రెస్ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య మృతికి సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం ప్ర‌క‌టించారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య హఠాన్మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను అంటూ, త‌న‌దైన శైలిలో బాల‌య్య స్పందించారు. 
 
 
‘‘సమయస్ఫూర్తికి, చమత్కార సంభాషణలకు రోశయ్య మారుపేరు. అత్యధిక బడ్జెట్ లు ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రిగా రోశయ్య పేరొందారు. చేపట్టిన ప్రతి పదవికీ ఆయ‌న‌ వన్నె తెచ్చారు. రోశయ్య మృతితో గొప్ప అనుభవం గల నాయకుడిని తెలుగు జాతి కోల్పోయింది. కంచు కంఠం, నిండైన రూపం, పంచె కట్టుతో తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా ఉండేవారు. రోశయ్యగారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.’’ అంటూ హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ త‌న సంతాపాన్ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నిరాశ - 'దేవర' పాట రిలీజ్ వాయిదా

విజయ్ దేవరకొండ, సందీప్ వంగా కాంబినేషన్ లో సినిమా వుంటుందా?

అల్లు అర్జున్, ప్రభాస్ బాటలో ముంబైలో 30.6 కోట్ల అపార్ట్‌మెంట్ లో పృథ్వీరాజ్ సుకుమారన్

జానీ మాస్టర్ బిహేవియర్‌పరంగా చాలామంచి వ్యక్తి : బషీర్ మాస్టర్

దేవర సినిమాకు పోటీగా విజయ్ ఆంటోనీ యాక్షన్ థ్రిల్లర్ హిట్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments