Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిధరలు పెరగడంతో కోటీశ్వరుడైన రైతు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (14:44 IST)
ఉల్లిధరలు అమాంతం పెరిగిపోవడంతో దేశ ప్రజలు వాటిని కొనలేక నానా తంటాలు పడతున్నారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం పెరిగిన ఉల్లిధరలతో కోటీశ్వురుడిగా మారిపోయాడు. వివరాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క‌కు చెందిన మ‌ల్లికార్జున్ ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఉల్లిపాయ‌ల‌ను పండిస్తున్నాడు. కానీ ఎప్పుడూ న‌ష్టాలే వ‌చ్చేవి. 
 
కానీ ఈసారి మల్లికార్డున్ పండించిన 20 ఎకరాల్లో ఉల్లి పంటను సాగుచేశాడు. అయితే ఈ సారి మాత్రం ఉల్లి ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డంతో అత‌ని పంట పండింది. అత‌నికి అదృష్టం క‌లిసి వ‌చ్చింది. దీంతో అన‌తి కాలంలోనే అత‌నికి కోటి రూపాయల మేర లాభం వచ్చింది. ఇక పంట వేసేందుకు మాత్రం అత‌నికి రూ.15 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల డ‌బ్బు ఖ‌ర్చ‌యింది.
 
కానీ లాభం మాత్రం కోటి రూపాయలు రావడంతో అతని ఆనందానికి అవధుల్లేవ్. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ.. డ‌బ్బులో కొంత డ‌బ్బును ఖ‌ర్చు పెట్టి మంచి ఇల్లు క‌ట్టించుకుంటాన‌ని తెలిపాడు. మిగిలిన డ‌బ్బుతో మ‌ళ్లీ వ్య‌వసాయం చేస్తాన‌ని చెబుతున్నాడు. అదృష్టం అంటే ఇలానే వుంటుంది మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments