Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన అమరావతి రోడ్డు.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ...?

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (22:02 IST)
కర్టెసి-ట్విట్టర్
కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ భారతదేశం తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పిందని ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక పొడవైన రోడ్డును నిర్మించినందుకుగానూ ఈ ఘనత దక్కినట్లు ఆయన తెలిపారు. జాతీయ రహదారి 53ను 75 కిలోమీటర్ల మేర నిర్మించామనీ, ఈ రోడ్డు మహారాష్ట్రలోని అమరావతి- అకోలా జిల్లాల మధ్య వేసినట్లు చెప్పారు.

 
అమరావతి-అకోలా మధ్య 75 కిలోమీటర్ల మేర వేసిన రోడ్డు పనులు 105 గంటల 33 నిమిషాల వ్యవధిలో పూర్తయ్యాయి. 720 మంది కార్మికులు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినట్లు రోడ్డు రవాణా- రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. జూన్ 3వ తేదీ ఉదయం 7:27 గంటలకు పనులు ప్రారంభించి జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్తి చేసినట్లు మంత్రి వీడియో సందేశంలో తెలిపారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments