Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా మృతి విషయం తెలిసి 'పరవశించాం'.. నారా లోకేష్ నాలుక స్లిప్

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (16:06 IST)
‘‘పాపం వివేకానందరెడ్డి గారు చనిపోయారు.. పరవశించాం. ఎవరు చేశారో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు తెలుసా తల్లి'' అంటూ మాట్లాడింది మరెవరో కాదు... ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్. 
 
ఒకవైపు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య జరిగిందంటూ రిపోర్ట్ తేటతెల్లం చేసిన నేపధ్యంలో నారా లోకేష్ ఇలా వివేకా మృతితో పరవశించాం అంటూ చెప్పడంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. నారా లోకేష్‌కు కాస్త తెలుగు ట్యూషన్ పెట్టిస్తే బావుణ్ణు అంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా లోకేష్ చాలాసార్లు తడబాటు పడిన సందర్భాలున్నాయి. ఎన్నికల వేళ ఆదివారం నాడు నారా లోకేష్ ఇలా వ్యాఖ్యానించడంతో ఇప్పుడు దానిపై విపరీతంగా కామెంట్లు పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

Suchitra: షణ్ముగరాజ్‌పై ఆరోపణలు చేసిన సుచిత్ర.. అన్నీ లాగేసుకున్నాడు.. ఇన్‌స్టాలో వీడియో (video)

Lakshmi Menon: బార్‌లో గొడవ- ఐటీ ఉద్యోగినిపై దాడి, కిడ్నాప్.. అజ్ఞాతంలో లక్ష్మీ మీనన్ (video)

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments