Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా మృతి విషయం తెలిసి 'పరవశించాం'.. నారా లోకేష్ నాలుక స్లిప్

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (16:06 IST)
‘‘పాపం వివేకానందరెడ్డి గారు చనిపోయారు.. పరవశించాం. ఎవరు చేశారో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు తెలుసా తల్లి'' అంటూ మాట్లాడింది మరెవరో కాదు... ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్. 
 
ఒకవైపు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య జరిగిందంటూ రిపోర్ట్ తేటతెల్లం చేసిన నేపధ్యంలో నారా లోకేష్ ఇలా వివేకా మృతితో పరవశించాం అంటూ చెప్పడంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. నారా లోకేష్‌కు కాస్త తెలుగు ట్యూషన్ పెట్టిస్తే బావుణ్ణు అంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా లోకేష్ చాలాసార్లు తడబాటు పడిన సందర్భాలున్నాయి. ఎన్నికల వేళ ఆదివారం నాడు నారా లోకేష్ ఇలా వ్యాఖ్యానించడంతో ఇప్పుడు దానిపై విపరీతంగా కామెంట్లు పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments