Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా మృతి విషయం తెలిసి 'పరవశించాం'.. నారా లోకేష్ నాలుక స్లిప్

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (16:06 IST)
‘‘పాపం వివేకానందరెడ్డి గారు చనిపోయారు.. పరవశించాం. ఎవరు చేశారో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారు. హత్య రాజకీయాలు చంద్రబాబు నాయుడుకు తెలుసా తల్లి'' అంటూ మాట్లాడింది మరెవరో కాదు... ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్. 
 
ఒకవైపు వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య జరిగిందంటూ రిపోర్ట్ తేటతెల్లం చేసిన నేపధ్యంలో నారా లోకేష్ ఇలా వివేకా మృతితో పరవశించాం అంటూ చెప్పడంపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. నారా లోకేష్‌కు కాస్త తెలుగు ట్యూషన్ పెట్టిస్తే బావుణ్ణు అంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలో కూడా లోకేష్ చాలాసార్లు తడబాటు పడిన సందర్భాలున్నాయి. ఎన్నికల వేళ ఆదివారం నాడు నారా లోకేష్ ఇలా వ్యాఖ్యానించడంతో ఇప్పుడు దానిపై విపరీతంగా కామెంట్లు పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments