Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే రన్ వే పైన రెండు విమానాలు, తప్పిన పెను ప్రమాదం (video)

ఐవీఆర్
సోమవారం, 10 జూన్ 2024 (10:17 IST)
ముంబయి విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు అదే రన్ వే పైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఈ రెండు విమానాలు మధ్య కేవలం వందల మీటర్ల దూరం మాత్రమే వుంది. కొద్ది సెకన్లలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ రెండు విమానాల్లో వందల మంది ప్రయాణిస్తున్నారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ నుంచి ఇండిగో విమానం వస్తుండగా... ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటన శనివారం నాడు జరుగగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తప్పించింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments