పనీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే.. చికెన్ బిర్యానీ తెచ్చి పెట్టాడు..

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (18:31 IST)
ఆన్‌లైన్‌లో ఆహార పదార్థాలను ఆర్డర్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఆర్డర్ మారుతుంది. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వారణాసికి చెందిన అశ్విని శ్రీనివాసన్ తన ట్విట్టర్ ఖాతాలో తన స్నేహితుడు జొమోటో ద్వారా అదే ప్రాంతంలోని ఓ ప్రముఖ బిర్యానీ దుకాణంలో రూ.1228కి పనీర్ బిర్యానీ ఆర్డర్ చేశానని పోస్ట్ చేశాడు. వారు శాకాహారులు. మొదట్లో పనీర్‌ బిర్యానీ అని భావించి, కుటుంబ సభ్యులు తిన్నప్పుడే అది చికెన్‌ అని తెలిసింది. 
 
పన్నీర్ బిర్యానీ స్థానంలో చికెన్ బిర్యానీ రావడం బాధాకరం. ఆర్డర్ డెలివరీ చేసిన ఉద్యోగిని సంప్రదించిన వెంటనే, అతను సంబంధిత రెస్టారెంట్‌లో అడగవలసి ఉంటుందని తెలిపాడు. అయితే వారు కూడా సరైన సమాధానం చెప్పలేదు. దీనికి బాధ్యులెవరు? అన్నారు. 
 
ఈ పోస్టును చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జొమోటాకు మద్దతుగా, మరికొందరు కస్టమర్‌కు మద్దతుగా పోస్టులు పెట్టడం చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments