Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న తిరుమల రోడ్లపై చిరుతలు, నిన్న కేరళ రోడ్లపై పునుగు పిల్లులు

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (18:52 IST)
కరోనా వైరస్ విజృంభించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీనితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రజలు ఇళ్లలో వుండేసరికి ఇపుడు అడవుల్లో వుండే జంతువులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మొన్నటికిమొన్న తిరుమలలో జింకలు, చిరుత పులులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ కెమేరా కంటికి కనిపించాయి. 
 
ఇక ఇప్పుడు కేరళలో పునుగు పిల్లులు రోడ్లపై ఎలాంటి భయం లేకుండా చక్కగా తిరుగుతున్నాయి. కేరళలో ఓ పునుగు పిల్లి నగర రోడ్లపై తిరుగుతూ జీబ్రా లైన్ క్రాస్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. సహజంగా ఈ పునుగు పిల్లులను కేరళలో పెంచుతూ వుంటారు. 
దీని విసర్జనతో తయారు చేసే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండటంతో అక్కడ వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఇవి బయటకు వస్తున్నాయి. ఈ పునగు పిల్లులు తిరుమల అడవుల్లోనూ అరుదుగా కనిపిస్తుంటాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments