Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్-19.. నో క్యాష్‌ డెలివరీ... అత్యవసర వస్తువులే డెలివరీ

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (18:13 IST)
కరోనా వైరస్ నియంత్రణకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో.. ఈ-కామర్స్‌ దిగ్గజం అమేజాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అమేజాన్‌ కొత్త ఆర్డర్లను స్వీకరించడం లేదు. గతంలో లెక్క క్యాష్‌ డెలివరీ కొనసాగిస్తే కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తికి దోహదపడినట్లవుతుందని భావించిన అమేజాన్‌ నో క్యాష్‌ డెలివరీకి నిర్ణయం తీసుకుంది.
 
కేవలం అత్యవసర ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ఆర్డర్లు తీసుకోవడంతో పాటు వాటి డెలివరీని కూడా నిర్ణీత సమయంలో అందిస్తామని స్పష్టం చేస్తుంది. అలాగే గతంలో ఆర్డర్స్ ఇచ్చిన వస్తువులు గౌడౌన్ల నుంచి బయటికి వెళ్లినా వాటి డెలివరీని తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ప్రకటించింది. కానీ అత్యవసర ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులను కూడా ముందుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు (ప్రీ ఆన్‌లైన్‌ ప్రేమెంట్‌) జరిపిన వారికే అందిస్తామని ప్రకటించింది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments