Webdunia - Bharat's app for daily news and videos

Install App

లలితా జ్యూవెల్లరీ ఎండీ రోడ్డుపై ఏం చేశారో తెలుసా?

Webdunia
మంగళవారం, 3 మే 2022 (12:42 IST)
Kiran
ఎన్నో జ్యూవెలరీ షాపులు వున్న లలితా జ్యూవెల్లరీ షాప్ తీరు వేరు. ఆ షాపుకు ఎండీనే బ్రాండ్ అంబాసిడర్. తనే  ప్రచారాన్ని స్వయంగా చేస్తుంటారు. యాడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏం చేయరు. ఆయనే లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్.
 
ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఆయన నెల్లూరు జిల్లాలో ఓ దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 
 
కిరణ్ కుమార్ వయసు 50ఏళ్ళు. 1985లో మొదట చెన్నైలో లలిత జ్యువెలర్స్ షోరూం ప్రారంభించారు. ఆయన పెద్దగా చదువుకోలేదు కానీ 1999లో లలిత జ్యువెలర్స్ సంస్థను కిరణ్ కుమార్ టేకోవర్ చేశారు. 
 
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వంలా కిరణ్ కుమార్ నెల్లూరులో దోశ బండి దగ్గర దోశ తింటున్న దృశ్యాలు ఆశ్చర్య పరిచాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments