Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమల ఆలయ నిర్వాహణకు ప్రత్యేక చట్టం.. మహిళా యాత్రికులకు?

Webdunia
శనివారం, 7 సెప్టెంబరు 2019 (19:07 IST)
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక చట్టం అమలులోకి రానుంది. అంటే ఈ చట్టం ఆలయ నిర్వహణ కోసమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా చివరిదశలో వుందని కేరళ సర్కారు వెల్లడించింది. ఈ మేరకు కేరళ ప్రభుత్వ న్యాయమూర్తి ఆగస్టు 27న వివరణ ఇచ్చినట్లు సుప్రీం పేర్కొంది. 
 
కానీ ఈ కొత్త చట్టం శబరిమల ఆలయాన్ని కాకుండా, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు పరిధిలోకి వచ్చే అన్ని దేవాలయాలకు వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్థానంలో పేర్కొన్నట్లు రాష్ట్రం తరపున హాజరైన న్యాయవాది జి. ప్రకాష్‌ మీడియాకు తెలిపారు. 
 
కానీ ఈ చట్టంలో మహిళా యాత్రికులకు సంబంధించిన ప్రతిపాదన ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ట్రావెన్ కోర్ బోర్డు నేతృత్వంలో శబరిమలతో పాటు 150 దేవాలయాలున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments