ఆయనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. అందుకే ఆ పార్టీలో చేరుతా... కత్తి మహేష్

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (21:13 IST)
సరిగ్గా ఆరు నెలల క్రితం హైదరాబాద్ నగర బహిష్కరణకు గురై ఆ తరువాత  కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు తిరుగుతున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్ చాలా రోజుల తరువాత తిరుపతిలో కనిపించారు. కళాకారుల సమస్యలపై ఆయన మాట్లాడారు. కళాకారుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అయితే మీడియా సమావేశంలో మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కత్తి మహేష్.
 
తాను క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం ఖాయమని, ఈ నెల చివరిలోగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారాయన. తెలుగుదేశం పార్టీలో చేరితే తనను ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర వేస్తారని, అంతేకాకుండా చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా చెబుతున్నారు. 
 
అందుకే ఆ పార్టీలో కాకుండా వైసిపి లేదా జనసేనలలో మాత్రమే చేరుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ పైన విమర్సలు చేసి ఇబ్బందులు పడ్డ కత్తి మహేష్ జనసేనలో చేరితే ఆ పార్టీ నేతలు ఆహ్వానిస్తారా అన్నది డౌటే. అందుకే ఇక మిగిలింది వైసిపి మాత్రమే కాబట్టి ఆయన ఆ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏం చేస్తారో చూద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments