Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీజీ.. పేపర్ చూసి మాట్లాడే దమ్ముందా : సీఎం సిద్ధరామయ్య సవాల్

చేతిలో స్క్రిప్టు లేకుండా పావుగంట మాట్లాడగలరా? అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సవాల్ విసిరారు. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిసవాల్ విసిరా

Webdunia
బుధవారం, 2 మే 2018 (15:04 IST)
చేతిలో స్క్రిప్టు లేకుండా పావుగంట మాట్లాడగలరా? అంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సవాల్ విసిరారు. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిసవాల్ విసిరారు. నిజమే.. మోడీజీ... పేపర్ చూసి 15 నిమిషాలు మాట్లాడే దమ్ముందా అంటూ నిలదీశారు.
 
ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. 'మోడీజీ.. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను.. యడ్యూరప్ప ప్రభుత్వం కర్ణాటకలో చేసిన అభివృద్ధి గురించి పేపర్ చూసే 15 నిమిషాలు మాట్లాడండి' అంటూ సిద్ధరామయ్య ప్రతి సవాల్ విసిరారు. 
 
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఎవరో రాసిచ్చిన పేపరు చదవడం కాకుండా.. ఆయన ఆశువుగా పావుగంట మాట్లాడి చూపించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments