Karnataka Assembly Election Exit Poll 2023 Result, మళ్లీ హంగ్ తప్పదా?

Webdunia
బుధవారం, 10 మే 2023 (20:01 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీనితో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ- కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ సాగినట్లు తెలుస్తోంది. 2018 ఏడాది మాదిరిగా ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించడానికి సగం మార్కును దాటే పరిస్థితి కనబడలేదు. దీంతో రాష్ట్రంలో జేడీ(ఎస్) వరుసగా రెండోసారి కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం కనబడుతోంది.
 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బలమైన ప్రచారంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుండగా, ఈ అసెంబ్లీ ఎన్నికలలో బలమైన పునరాగమనం చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. న్యూస్ నేషన్ సిజిఎస్ అంచనా ప్రకారం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 సీట్లకు గాను భాజపాకి 114, కాంగ్రెస్ 86, జెడీఎస్ 21, ఇతరులు 3 చోట్ల విజయం సాధిస్తారు. రిపబ్లిక్ టీవీ ప్రకారం భాజపాకి 85-100 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 94-108 స్థానాలు, జేడీఎస్ 24-32 స్థానాలు, ఇతరులు 2-4 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. మొత్తమ్మీద జేడీఎస్ కింగ్ మేకర్ అని అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Regina Cassandra: వీడియోగ్రాఫర్ కు రెజీనా కాసండ్ర క్లాస్ తీసుకుంది

Allu Sirish: దుబాయ్‌లో శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Mahesh Babu: రాజమౌళికి ఓకే అనిపించడం అంత ఈజీ కాదు : మహేష్ బాబు

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments