Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసిన మహిళ.. వీడియో వైరల్

Webdunia
బుధవారం, 10 మే 2023 (19:18 IST)
Scooty
హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ మహిళ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాశవాణి సెంటర్‌ ఎదురుగా ఉన్న అసెంబ్లీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో, మహిళ తన పనిలో నిమగ్నమై ఉన్నట్లు చూడవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
 
ట్రాఫిక్‌లో వుండగా మహిళ అలా ల్యాప్ టాప్‌లో పనిచేస్తున్న తతంతగాన్ని బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించి ఇంటర్నెట్‌లో షేర్ చేయగా, అది వైరల్ అయ్యింది. ఆ మహిళ అంకితభావం, పనితీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments