Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ ఎన్నికలు : అధికారాన్ని కోల్పోయిన బీజేపీ

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (11:30 IST)
జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. అదేసమయంలో ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. 
 
మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని కూటమి ఏకంగా 45 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు 41 సీట్లు కావాల్సి వుంది. అలాగే, బీజేపీ 25 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, జేవీఎం 3, ఏజేఎన్ 5, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
జంషెడ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి రఘుబర్ ముందంజలో ఉన్నారు. దుంకా, బహెరెట్ హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నారు. ధన్ నుంచి బాబూలాల్ మారండి ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా హేమంత్ సోరేన్‌ను కాంగరెస్ పార్టీ ముందుగానే ప్రకటించింది. అలాగే, అదివాసీల ఫార్ములా కూడా ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో బాగా కలిసిరావడంతో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments