Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్ గుడ్ న్యూస్: వృద్దాప్య పెన్షన్ రూ. 2500

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (16:26 IST)
ఏపీ సర్కారు వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నూతన సంవత్సరం కానుకగా వృద్ధాప్య పెన్షన్ రూ.2250 నుంచి మరో 250 రూపాయలు పెంచి రూ. 2500 ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వెల్లడించారు.

 
గత 2019 ఎన్నికల సమయంలో వృద్ధాప్య పెన్షన్ నెలకి 3000 ఇస్తామని అప్పట్లో జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి రూ. 2500 పింఛన్ ఇస్తామని తెలియజేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments