Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్ గుడ్ న్యూస్: వృద్దాప్య పెన్షన్ రూ. 2500

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (16:26 IST)
ఏపీ సర్కారు వృద్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నూతన సంవత్సరం కానుకగా వృద్ధాప్య పెన్షన్ రూ.2250 నుంచి మరో 250 రూపాయలు పెంచి రూ. 2500 ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వెల్లడించారు.

 
గత 2019 ఎన్నికల సమయంలో వృద్ధాప్య పెన్షన్ నెలకి 3000 ఇస్తామని అప్పట్లో జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఆ దిశలో అడుగులు వేస్తున్నారు. వచ్చే జనవరి నుంచి రూ. 2500 పింఛన్ ఇస్తామని తెలియజేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments