Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన పక్షి.. 19మంది కెమెరామెన్లు.. 62 రోజులు శ్రమించారు.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:43 IST)
Bird
తమిళనాడులో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. ప్రపంచ మార్కెట్లో ఈ పక్షి విలువ రూ.25లక్షలుగా అంచనా వేయబడినట్లు తెలుస్తోంది. ఒకేసారి 25 రకాల శబ్ధాలు చేయడం ఈ పక్షి ప్రత్యేకగా చెప్తున్నారు.
 
ఈ పక్షి శబ్ధాలను.. రాగాలను కెమెరాలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు తీవ్రంగా శ్రమించారని సమాచారం. ఈ పక్షి కదలికలను, రాగాలను బంధించేందుకు 19 కెమెరామెన్లు, 62 రోజుల పాటు శ్రమించినట్లు తెలుస్తోంది. తమిళంలో ఈ పక్షి పేరు సురగా. ఈ పక్షి చేసే రాగాలను ఈ వీడియో ద్వారా మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments