Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన పక్షి.. 19మంది కెమెరామెన్లు.. 62 రోజులు శ్రమించారు.. (వీడియో)

Webdunia
శుక్రవారం, 21 ఆగస్టు 2020 (12:43 IST)
Bird
తమిళనాడులో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. ప్రపంచ మార్కెట్లో ఈ పక్షి విలువ రూ.25లక్షలుగా అంచనా వేయబడినట్లు తెలుస్తోంది. ఒకేసారి 25 రకాల శబ్ధాలు చేయడం ఈ పక్షి ప్రత్యేకగా చెప్తున్నారు.
 
ఈ పక్షి శబ్ధాలను.. రాగాలను కెమెరాలో బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు తీవ్రంగా శ్రమించారని సమాచారం. ఈ పక్షి కదలికలను, రాగాలను బంధించేందుకు 19 కెమెరామెన్లు, 62 రోజుల పాటు శ్రమించినట్లు తెలుస్తోంది. తమిళంలో ఈ పక్షి పేరు సురగా. ఈ పక్షి చేసే రాగాలను ఈ వీడియో ద్వారా మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments