Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను కూడ రేప్ చేసి చంపేస్తారు... అసిఫా బాను న్యాయవాది

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో జరిగిన అసిఫా బాను అత్యాచారం, ఆపై హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రాజావత్ ప్రాణభయంతో వణికిపోతోంది.

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (10:13 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో జరిగిన అసిఫా బాను అత్యాచారం, ఆపై హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రాజావత్ ప్రాణభయంతో వణికిపోతోంది. తనను కూడా రేప్ చేసి చంపేస్తారంటూ వాపోతోంది.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నాపై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేశారు. సామాజిక బహిష్కరణ విధించారు. వాళ్లు నన్ను రేప్‌ చేస్తారు. నన్ను చంపేస్తారు. బహుశా ఇక నన్ను కోర్టులో ప్రాక్టీసు చేయనివ్వరేమో. ఇక నేనెలా బతకాలో నాకు అర్థం కావట్లేదు' అంటూ వాపోయింది. 
 
ఆసిఫా కేసును వాదిస్తున్నందుకు తనపై కక్ష కట్టారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఇక, తమ భద్రతపైనే ఆందోళన పెరుగుతోందని, అందుకే, తాను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని, తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరతానని చెప్పారు. కాగా, ఎనిమిదేళ్ళ అసిఫా బానును కొందరు కామమాంధులు కిడ్నాప్ చేసి ఐదు రోజుల పాటు బంధించి అత్యాచారం చేసి, ఆపై చంపేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments