Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhee, హైపర్ ఆది తొడపై కూర్చున్న Priyamani, గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (15:52 IST)
ఈమధ్య హైపర్ ఆది కామెడీ రొటీన్ పాతచింతకాయ పచ్చడిని తలపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఢీ షోలో యాంకర్ వర్షిణి వున్నన్నాళ్లు ఆమెతో పులిహోర కలిపి టైం పాస్ చేసాడు కానీ ఇప్పుడు తగిన జోడీ దొరక్క విలవిల్లాడుతున్నాడు హైపర్. ఇంకోవైపు యాంకర్ ప్రదీప్ తెలివిగా జడ్జ్ పూర్ణను బుట్టలో వేసేసాడు. పులిహోర అవసరమైనప్పుడల్లా ఆమెను ముగ్గులోకి దించుతున్నాడు.
 
కానీ హైపర్ ఆది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనితో ఇక లాభం లేదనుకున్నాడో ఏమోగానీ ఏకంగా ప్రియమణికే టార్గెట్ పెట్టాడు. షో జడ్జిల్లో ఒకరైన ప్రియమణితో అందంగా ఎలా పులిహోర కలపాలో ప్లాన్ చేసి అన్నంత పనీ చేసాడు హైపర్ ఆది. డీ జోడి రాబోయే ఎపిసోడ్ కోసం డ్యాన్స్ చేస్తూ మెల్లిగా తన చూపును ప్రియమణివైపు సారించాడు.
 
ఆమెను స్టేజి వద్దకు ఆహ్వానించడమే కాకుండా తన తొడపై కూర్చోమని అన్నాడు. ప్రియమణి కూడా అందుకు అంగీకరిస్తూ మెల్లిగా అతడి తొడపై కూర్చోవడమే కాకుండా అతడి బుగ్గ గిల్లింది. అంతే... మనోడు గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు. మొత్తానికి ఎక్కడో గంట మోగిందని అతడి ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఎటొచ్చి హైపర్ ఆది జిమ్మిక్ వర్కవుట్ అయినట్లే కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments