హిజాబ్ వివాదం.. కంగనా స్పందన.. మీకు ధైర్యం చూపించాలని ఉంటే?

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (11:30 IST)
ఉడుపిలోని గవర్నమెంట్ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం కర్ణాటక హైకోర్టు వరకూ చేరింది. శాంతి, సామరస్యంతో ఉండాలంటూ సీఎం సైతం మూడు రోజుల పాటు విద్యా సంస్థలు మూసేయాలని పిలుపునిచ్చారు. దీనిపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతున్న క్రమంలో మతపరమైన దుస్తులను తీర్పు వచ్చేంత వరకూ ధరించకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. 
 
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ హిజాబ్ వివాదంపై స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రచయిత ఆనంద్ రంగాథన్ చేసిన పోస్టును స్క్రీన్ షాట్ తీసి దానిపై "మీకు ధైర్యం చూపించాలని ఉంటే అఫ్ఘానిస్తాన్ కు వెళ్లి బురఖా లేకుండా ఉండండి. స్వేచ్ఛగా ఉండండి. మిమ్మల్ని మీరు బంధించుకోకండి" అంటూ పోస్టు పెట్టారు కంగనా.
 
స్కూల్స్‌లో హిజాబ్ నిషేదించడంపై ఆనంద్ రంగనాథన్ వ్యతిరేకంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన పోస్టులో ‘ఇరాన్ 1973లో అని బికినీ వేసుకున్న అమ్మాయిల ఫొటోలు… ప్రస్తుతం బుర్ఖాలు వేసుకున్న ఫొటోలతో.. చరిత్ర నుంచి తెలుసుకోలేని వాళ్లు దానిని రిపీట్ చేయాలనుకుంటున్నారు’ అని పోస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Legendary Biopic: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో సాయిపల్లవి లేదా కీర్తి సురేష్?

మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా పోలీస్ కంప్లైంట్ టీజర్

గుర్రం పాపిరెడ్డి లాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది : బ్రహ్మానందం

గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్... వృషభను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది

Boyapati: అవెంజర్స్ కి స్కోప్ ఉన్నంత సినిమా అఖండ 2 తాండవం : బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments