రూ. 11 కోట్ల ఆస్తిని మత సంస్థలకు విరాళమిచ్చి భార్యాబిడ్డలతో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాడు

Webdunia
గురువారం, 19 మే 2022 (12:59 IST)
ప్రస్తుత కాలంలో సంపద కోసం రేయింబవళ్లు, అహర్నిశం శ్రమిస్తుంటారు చాలామంది. అయితే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో ఓ బంగారు నగల వ్యాపారి తన యావదాస్తిని గోశాలకు మత సంస్థలకు విరాళంగా ఇచ్చేసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నాడు.

 
అతడు సుమారుగా 11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. ఆ ఆస్తులను అప్పజెప్పి తన భార్య లీనా (36), కుమారుడు అమయ్(11)తో కలిసి లౌకిక జీవితాన్ని త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్నట్లు ప్రకటించాడు. జైపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ముగ్గురు సభ్యులు దీక్ష చేపట్టనున్నారు.

 
వారి నిర్ణయాన్ని విన్న స్థానికులు సంభ్రమానికి లోనయ్యారు. కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చేసి కట్టుబట్టలతో అలా వెళ్లిపోతున్న ఆ కుటుంబాన్ని రథంపై ఎక్కించి ఊరేగించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments