Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 11 కోట్ల ఆస్తిని మత సంస్థలకు విరాళమిచ్చి భార్యాబిడ్డలతో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాడు

Webdunia
గురువారం, 19 మే 2022 (12:59 IST)
ప్రస్తుత కాలంలో సంపద కోసం రేయింబవళ్లు, అహర్నిశం శ్రమిస్తుంటారు చాలామంది. అయితే మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ జిల్లాలో ఓ బంగారు నగల వ్యాపారి తన యావదాస్తిని గోశాలకు మత సంస్థలకు విరాళంగా ఇచ్చేసి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నాడు.

 
అతడు సుమారుగా 11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. ఆ ఆస్తులను అప్పజెప్పి తన భార్య లీనా (36), కుమారుడు అమయ్(11)తో కలిసి లౌకిక జీవితాన్ని త్యజించి ఆధ్యాత్మిక మార్గంలో వెళుతున్నట్లు ప్రకటించాడు. జైపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ముగ్గురు సభ్యులు దీక్ష చేపట్టనున్నారు.

 
వారి నిర్ణయాన్ని విన్న స్థానికులు సంభ్రమానికి లోనయ్యారు. కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చేసి కట్టుబట్టలతో అలా వెళ్లిపోతున్న ఆ కుటుంబాన్ని రథంపై ఎక్కించి ఊరేగించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments