ప్రియుడి కోసం పెళ్లి పీటలెక్కిన ఇద్దరు ప్రియురాళ్లు

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (14:03 IST)
అతడు ఒకర్ని కాదు... ఇద్దర్ని పడేశాడు ప్రేమలో. ఒకరికి తెలియకుండా మరొకరుతో ప్రేమాయణం సాగించాడు. పెళ్లి మాట వచ్చేసరికి ఎవరిని వదిలేయాలో తెలియక సందిగ్ధంలో పడ్డాడు. అసలు విషయాన్ని ప్రియురాళ్లిద్దరికీ చెప్పేశాడు. ఇద్దరూ కావాలన్నాడు. అంతే... ఆ అమ్మాయిలు వారివారి పెద్దలతో మాట్లాడి తమ ప్రియుడిని పెళ్లాడతామన్నారు. అందుకు పెద్దలు కూడా అంగీకరించడంతో అమ్మాయిలిద్దరూ పెళ్లి పీటలపైకి ఎక్కారు. ప్రియుడితో ఇద్దరూ తాళి కట్టించుకున్నారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మౌర్య అనే యువకుడు 21 ఏళ్ల సుందరి, 19 ఏళ్ల హసీనాతో ప్రేమ సాగించాడు. పెళ్లి దగ్గరకొచ్చేసరికి విషయాన్ని ఇద్దరితో చెప్పాడు. వారివురు పెద్దలను ఒప్పించి మౌర్యను పెళ్లాడారు. ఈ పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో పాటు ఊరు ఊరంతా వచ్చి ఆశీర్వదించింది. అదేమని అడిగితే.. మా ఆచారంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడటం తప్పేమీ కాదని లైట్ తీసుకోమని చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments