Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరం రెండు ముక్కలైంది.. 14 గంటల తర్వాత ప్రాణం పోయింది..

UP Man
Webdunia
గురువారం, 7 జనవరి 2021 (13:53 IST)
రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి 14 గంటల పాటలు ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. చివరికి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఆత్మహత్య చేసుకోవాలని రైలు కింద పడ్డాడు. శరీరం రెండు ముక్కలైంది. అయినా 13 గంటల పాటు ప్రాణాలతో ఉన్నాడు. చివరకు ఆసుపత్రిలో మరణించాడు.

ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ షాజహాన్‌పుర్‌ జిల్లాలో జరిగింది. హతోడా గ్రామానికి చెందిన ఓ యువకుడు పక్కనే ఉన్న రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అందరూ చూస్తుండగానే రైలు కింద పడ్డాడు.

అతని శరీరం రెండు ముక్కలై.. పైభాగం పక్కనే ఉన్న మురికి కాలువలో పడింది. అది చూసిన వాళ్లంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. దగ్గరికెళ్లి చూసి ఆ యువకుడిని హర్షవర్ధన్‌గా గుర్తించారు. అతడు చనిపోయాడేమో అని వారు భావించారు. అయితే హర్షవర్ధన్‌ వారితో మాట్లాడటంతో విస్తుపోయారు. 
 
ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వారితో చెప్పాడు. ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యాన్ని కొంతమంది తమ చరవాణుల్లో రికార్డు చేశారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. హర్షవర్ధన్‌ను ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన 13 గంటల తర్వాత ఆ యువకుడు మరణించినట్లు చికిత్స అందించిన వైద్యురాలు పూజా పాండే తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments