Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్‌కు కొత్త బిల్డింగ్ : అన్ని శాఖలకు ఉమ్మడి భవన సముదాయం

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే 2022 నాటికి పార్లమెంట్‌కు కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించింది. ఇక్కడే అన్ని శాఖలకు ఉమ్మడి భవన సముదాయం నిర్మించనున్నారు. పైగా, 2022లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ కొత్త భవనంలో జరుగుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
అలాగే, అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల కోసం ఉమ్మడి భవన సముదాయ నిర్మాణం కూడా త్వరలో ప్రారంభంకానుంది. దీంతో పాటు రాష్ట్రపతి భవన్ ‌- ఇండియా గేట్‌ను అనుసంధానిస్తూ మూడు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 'సెంట్రల్‌ విస్టా' ఆధునిక హంగులతో పునర్నిర్మించనున్నారు. ఈ మూడింటికి సంబంధించి కన్సల్టెన్సీ పనుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌, ఆర్కిటెక్చర్‌ సంస్థల నుంచి ప్రతిపాదనలను కేంద్రం ఆహ్వానించింది. 
 
కాగా, ప్రస్తుత పార్లమెంట్ భవన్ గత 1927లో నిర్మించారు. ఇందులో సదుపాయాలు ఇప్పటి అవసరాలకు సరిపోవడం లేదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ భవనంలో ఎంపీలకు చాంబర్లు లేవని, కార్యాలయాలకు స్థలం కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుత భవనాన్ని ఇప్పటి ముఖాకృతితోనే అభివృద్ధి చేయడం లేదా కొత్త భవనం నిర్మించడం ఎంతో అవసరమని తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments