పీల్చేందుకు గాలి.. తాగేందుకు నీరు లేనపుడు యురేనియం ఎందుకు? : పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:48 IST)
యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాలని పాలకలు నిర్ణయించారు. దీన్ని అనేక మది రాజకీయ నేతలతో పాటు.. సెలెబ్రిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా, సేవ్ ది నల్లమల అనే పేరుతో ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. 
 
ఇదే అంశంపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాలపై కొద్ది రోజుల్లో రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పైగా, పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనపుడు యురేనియం ఎందుకు అంటూ నిలదీశారు. 
 
అలాగే, సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కూడా స్పందించారు. పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనప్పుడు యురేనియం విద్యుత్తు శక్తితో ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. నల్లమల అడవులను రక్షించేందుకు రాజకీయం ఉద్యమం చేయాలని మరో సినీనటుడు రాహుల్‌ రామకృష్ణ ట్విటర్‌లో పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments