Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీల్చేందుకు గాలి.. తాగేందుకు నీరు లేనపుడు యురేనియం ఎందుకు? : పవన్ కళ్యాణ్

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (12:48 IST)
యురేనియం నిక్షేపాల కోసం నల్లమల అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాలని పాలకలు నిర్ణయించారు. దీన్ని అనేక మది రాజకీయ నేతలతో పాటు.. సెలెబ్రిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా, సేవ్ ది నల్లమల అనే పేరుతో ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. 
 
ఇదే అంశంపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. యురేనియం తవ్వకాలపై కొద్ది రోజుల్లో రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పైగా, పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనపుడు యురేనియం ఎందుకు అంటూ నిలదీశారు. 
 
అలాగే, సినీ నటుడు రాహుల్ రామకృష్ణ కూడా స్పందించారు. పీల్చేందుకు గాలి, తాగేందుకు నీరు లేనప్పుడు యురేనియం విద్యుత్తు శక్తితో ఏం చేసుకుంటామని ప్రశ్నించారు. నల్లమల అడవులను రక్షించేందుకు రాజకీయం ఉద్యమం చేయాలని మరో సినీనటుడు రాహుల్‌ రామకృష్ణ ట్విటర్‌లో పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments