ఏపీ ప్రజలకు శుభవార్త: ఆర్టీసి బస్సుల్లో కండక్టర్ వద్ద కొరియర్ బుకింగ్

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (19:33 IST)
బస్టాండ్ నుంచి మరో బస్టాండుకి గంటల్లో కొరియర్ కవర్ వచ్చేస్తుంది. ఎలాగో తెలుసా? ఏపీఎస్ ఆర్టీసి ఇకపై తమ కొరియర్ సేవలను పట్టణాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరించనుంది. కిలో బరువు లోపు వున్న కవర్లను కండక్టరు వద్ద ఇస్తే దానికి తగిన రుసుము తీసుకుని మీరు పంపాల్సిన ప్రాంతానికి తీసుకుని వెళ్లి అందిస్తారు.

 
ఐతే ఈ కొరియర్ బుక్ చేసేటపుడు అవతలి వ్యక్తి పూర్తి చిరునామాతో పాటు ఫోన్ నెంబరు జోడించాలి. అలాగే అవతలి వారికి బస్సు వచ్చే సమయానికి బస్టాండులో వేచి వుండాలని తెలపాలి. మొత్తమ్మీద ఆర్టీసి కొరియర్ సేవలతో సమాచారం లేదా గిఫ్టులు తదితరాలు గంటల్లోనే చేరాల్సిన చోటుకి చేరిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments