Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు శుభవార్త: ఆర్టీసి బస్సుల్లో కండక్టర్ వద్ద కొరియర్ బుకింగ్

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (19:33 IST)
బస్టాండ్ నుంచి మరో బస్టాండుకి గంటల్లో కొరియర్ కవర్ వచ్చేస్తుంది. ఎలాగో తెలుసా? ఏపీఎస్ ఆర్టీసి ఇకపై తమ కొరియర్ సేవలను పట్టణాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరించనుంది. కిలో బరువు లోపు వున్న కవర్లను కండక్టరు వద్ద ఇస్తే దానికి తగిన రుసుము తీసుకుని మీరు పంపాల్సిన ప్రాంతానికి తీసుకుని వెళ్లి అందిస్తారు.

 
ఐతే ఈ కొరియర్ బుక్ చేసేటపుడు అవతలి వ్యక్తి పూర్తి చిరునామాతో పాటు ఫోన్ నెంబరు జోడించాలి. అలాగే అవతలి వారికి బస్సు వచ్చే సమయానికి బస్టాండులో వేచి వుండాలని తెలపాలి. మొత్తమ్మీద ఆర్టీసి కొరియర్ సేవలతో సమాచారం లేదా గిఫ్టులు తదితరాలు గంటల్లోనే చేరాల్సిన చోటుకి చేరిపోతాయి.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments