లోక్‌సభకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : రాజ్‌నాథ్ సింగ్

లోక్‌సభకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ముందస

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (16:25 IST)
లోక్‌సభకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ముందస్తుకు అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
 
మొత్తం ప్రక్రియ 2019, మే 15లోపు పూర్తవుతుందన్నారు యజమిలీ ఎన్నికలపై దృష్టిసారించిన కేంద్రం.. డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రా ఎన్నికలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదని రాజ్‌నాథ్ చెప్పడం గమనార్హం.
 
అలాగే, జమిలీ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని కూడా రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే చెప్పారు. ఎన్నికల సంఘం ఆ పని చూడాలి అని రాజ్‌నాథ్ సమాధానమిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments