Fact Check: అంబానీ విందులో రూ.500ల "కరెన్సీ నోట్లు"..!?

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (22:10 IST)
Ambani’s NMACC party
అంబానీ కుటుంబం అంటేనే అపర కుబేరులే. అలాంటి వారింట విందు చాలా కాస్ట్లీగానే వుంటుంది. తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. వీరికోసం అంబానీ ఫ్యామిలీ అద్భుతమైన విందును ఏర్పాటు చేసింది. ఇంకా ఈ విందులో ప్రత్యేకంగా ఆకర్షించింది ఓ డిజర్ట్. ఈ డిజర్ట్‌తో పాటు కరెన్సీ నోట్లు వుంచారు. ష్యూ పేపర్స్ బదులు కరెన్సీ నోట్లను ఉంచారేమో అని నెటిజన్లు ఫోటోలను చూసి షాక్ అయ్యారు. కానీ నిజమైన కరెన్సీ కాదని తేలింది. 
 
ఇక స్వీట్ సంగతికి వస్తే.. అది ఢిల్లీలో పాపులర్ వంటకం దౌలత్ కి చాట్. చిక్కటి పాల నుంచి ఈ స్వీట్ తయారు చేస్తారు. ఇండియన్ అసెంట్ అనే రెస్టారెంట్ ఈ డిజర్ట్‌తో నకిలీ కరెన్సీ నోట్లు పెట్టి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఈ స్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదన్నమాట సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments