Webdunia - Bharat's app for daily news and videos

Install App

Fact Check: అంబానీ విందులో రూ.500ల "కరెన్సీ నోట్లు"..!?

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (22:10 IST)
Ambani’s NMACC party
అంబానీ కుటుంబం అంటేనే అపర కుబేరులే. అలాంటి వారింట విందు చాలా కాస్ట్లీగానే వుంటుంది. తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం (NMACC) ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. 
 
ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. వీరికోసం అంబానీ ఫ్యామిలీ అద్భుతమైన విందును ఏర్పాటు చేసింది. ఇంకా ఈ విందులో ప్రత్యేకంగా ఆకర్షించింది ఓ డిజర్ట్. ఈ డిజర్ట్‌తో పాటు కరెన్సీ నోట్లు వుంచారు. ష్యూ పేపర్స్ బదులు కరెన్సీ నోట్లను ఉంచారేమో అని నెటిజన్లు ఫోటోలను చూసి షాక్ అయ్యారు. కానీ నిజమైన కరెన్సీ కాదని తేలింది. 
 
ఇక స్వీట్ సంగతికి వస్తే.. అది ఢిల్లీలో పాపులర్ వంటకం దౌలత్ కి చాట్. చిక్కటి పాల నుంచి ఈ స్వీట్ తయారు చేస్తారు. ఇండియన్ అసెంట్ అనే రెస్టారెంట్ ఈ డిజర్ట్‌తో నకిలీ కరెన్సీ నోట్లు పెట్టి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఈ స్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదన్నమాట సంగతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments