హెల్మెట్లు పెట్టుకుని ఉద్యోగాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్కడ?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (20:51 IST)
తెలంగాణా రాష్ట్రంలో తహశీల్ధార్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అయితే ఈ హత్య తరువాత ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా రెవిన్యూ ఉద్యోగులైతే తమ స్థానంలో కూర్చోవాలంటేనే వణికిపోతున్నారు. ఏ వైపు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఉత్తరప్రదేశ్ లోని బాందాజిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా హెల్మెట్లు ధరించి ఉద్యోగం చేస్తున్నారు.
 
విద్యుత్ శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని విధులు నిర్వహించడానికి ప్రధాన కారణం ఒకటుంది. వారు ఉన్న భవనం పైకప్పు పూర్తిగా శిథిలమైపోవడం.. ఎప్పుడు ఎక్కడి నుంచి పెచ్చులు ఊడి మీదపడతాయో తెలియక పోవడంతోనే తమ ప్రాణాలకు రక్షణగా హెల్మెట్లు తెచ్చుకుని.. వాటిని తలకు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారట. 
 
ఏ విధమైన దుర్ఘటనలు జరిగినా, ప్రాణాలైనా మిగులుతాయి కదా అన్నదే తమ ఉద్దేశమంటున్నారు ఉద్యోగులు. భవనం శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ఎన్నిసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments