Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు.. కలెక్టర్‌కు నోట్ రాసిన దొంగ

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (15:29 IST)
Thief
ఓ దొంగ ప్రభుత్వ అధికారి నోట్ ప్యాడ్‌ను పెన్నును ఉపయోగించాడు. ఎందుకో తెలుసుకోవాలంటే... ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని ఒక ప్రభుత్వ అధికారి నివాసంలోకి దొంగ చొరబడ్డాడు. 
 
అక్కడ తగినంత నగదు, విలువైన వస్తువులను కనుగొనలేకపోయినందుకు నిరాశకు గురైన ఒక దొంగ, “డబ్బు లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు” అని అడిగిన నోట్‌ను అక్కడే వదిలేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 
 
దొంగ రాసిన నోట్ కాపీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం జిల్లాలోని ఖటేగావ్ పట్టణంలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎమ్) గా నియమించబడిన త్రిలోచన్ సింగ్ గౌర్ నివాసంలో రూ.30,000 నగదు, కొన్ని ఆభరణాలు దొంగిలించబడ్డాయని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమ్రావ్ సింగ్ తెలిపారు.
 
పదిహేను రోజుల విరామం తర్వాత శనివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దొంగతనం గురించి కలెక్టర్‌కు తెలిసింది. ఇంకా దొంగ రాసిన నోట్ దొరికింది. దొంగ నోట్ రాయడానికి ప్రభుత్వ అధికారి నోట్‌ప్యాడ్, పెన్ను ఉపయోగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments