Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారు : హేమమాలిని

దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసమే అలాంటి కేసుల

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (18:16 IST)
దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసమే అలాంటి కేసులను లేవనెత్తుతున్నారనిఆరోపించారు.
 
ఆమె మథురలో విలేకరులతో మాట్లాడుతూ, 'నేటి రోజుల్లో అలాంటి కేసులకు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇలాంటి గతంలో అనేకం జరిగినప్పటికీ... వాటిని గురించి బయటికి తెలియలేదు. ప్రభుత్వం వీటిపై ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుని తగిన పరిష్కారంతో ముందుకెళుతుంది...' అని హేమమాలిని వ్యాఖ్యానించారు. 
 
ఇదిలావుంటే, 12 యేళ్ల బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణదండన విధించేలా కేంద్ర మంత్రివర్గం శనివారం ఓ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన తర్వాత ఆర్డినెన్స్‌ ముసాయిదాను కేంద్రం తయారు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments