Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారు : హేమమాలిని

దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసమే అలాంటి కేసుల

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (18:16 IST)
దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలపై బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులకు మీడియాలో అధిక పబ్లిసిటీ ఇస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. కేవలం పబ్లిసిటీ కోసమే అలాంటి కేసులను లేవనెత్తుతున్నారనిఆరోపించారు.
 
ఆమె మథురలో విలేకరులతో మాట్లాడుతూ, 'నేటి రోజుల్లో అలాంటి కేసులకు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఇలాంటి గతంలో అనేకం జరిగినప్పటికీ... వాటిని గురించి బయటికి తెలియలేదు. ప్రభుత్వం వీటిపై ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుని తగిన పరిష్కారంతో ముందుకెళుతుంది...' అని హేమమాలిని వ్యాఖ్యానించారు. 
 
ఇదిలావుంటే, 12 యేళ్ల బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణదండన విధించేలా కేంద్ర మంత్రివర్గం శనివారం ఓ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్ర వేసిన తర్వాత ఆర్డినెన్స్‌ ముసాయిదాను కేంద్రం తయారు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments