Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఆరు నెలల్లో కరోనా కథ కంచికి : ఇండో అమెరికన్ డాక్టర్ లోకేశ్వరరావు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (13:39 IST)
ప్రపంచాన్ని గత రెండు సంవత్సరాలుగా భయపెడుతున్న కరోనా వైరస్ కథ మరో ఆరు నెలల్లో ముగుస్తుందని ఇండో, అమెరికన్ వైద్యుడు డాక్టర్ లోకేశ్వర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ వైరస్ మున్ముందు సాధారణ జలుబులా చేరుకుంటుందని తెలిపారు. అయితే, ప్రజలు మాత్రం విధిగా ముఖానికి మాస్క్‌లు ధరించాల్సి ఉంటుందన్నారు. అలాగే, టీకాలు వేసుకోవాలని సూచించారు. 
 
అదేసమయంలో ఒమిక్రాన్ వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇది ఊపిరితిత్తులకు చేరకముందే నిర్వీర్యం అవుతుందని ఆయన చెప్పారు. అమెరికాలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారని, పైగా, టీకాలు ఎక్కువ మంది తీసుకోకపోవడం, సరైన అవగాహన లేకపోవడం వల్ల అధిక ప్రాణనష్టం సంభవించిందని తెలిపారు. అదేసమయంలో ఈ వైరస్ నుంచి విముక్తి పొందడం కోసం కంటినిండగా నిద్రపోవడం, వ్యాపాయం, ధ్యానం చేయడం వంటి వాటివల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments