Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో ఆరు నెలల్లో కరోనా కథ కంచికి : ఇండో అమెరికన్ డాక్టర్ లోకేశ్వరరావు

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (13:39 IST)
ప్రపంచాన్ని గత రెండు సంవత్సరాలుగా భయపెడుతున్న కరోనా వైరస్ కథ మరో ఆరు నెలల్లో ముగుస్తుందని ఇండో, అమెరికన్ వైద్యుడు డాక్టర్ లోకేశ్వర్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ వైరస్ మున్ముందు సాధారణ జలుబులా చేరుకుంటుందని తెలిపారు. అయితే, ప్రజలు మాత్రం విధిగా ముఖానికి మాస్క్‌లు ధరించాల్సి ఉంటుందన్నారు. అలాగే, టీకాలు వేసుకోవాలని సూచించారు. 
 
అదేసమయంలో ఒమిక్రాన్ వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇది ఊపిరితిత్తులకు చేరకముందే నిర్వీర్యం అవుతుందని ఆయన చెప్పారు. అమెరికాలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారని, పైగా, టీకాలు ఎక్కువ మంది తీసుకోకపోవడం, సరైన అవగాహన లేకపోవడం వల్ల అధిక ప్రాణనష్టం సంభవించిందని తెలిపారు. అదేసమయంలో ఈ వైరస్ నుంచి విముక్తి పొందడం కోసం కంటినిండగా నిద్రపోవడం, వ్యాపాయం, ధ్యానం చేయడం వంటి వాటివల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments