Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్: బ్రహ్మంగారి లెక్కకి మరో 29 లక్షల తక్కువ, కాలజ్ఞానం నిజమవుతోందా?

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (19:12 IST)
కోరంకి యను జబ్బు కోటి మందికి తగిలి కోడిలా గిలగిలా కొట్టుకు పోయేరయా అంటూ వందల ఏళ్ల క్రితం కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పినట్లే కరోనా వైరస్ బాధితుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 71,19,232కి చేరాయి. ఆయన చెప్పిన లెక్కకి మరో 29 లక్షల తక్కువ. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న వేగాన్ని చూస్తుంటే ఆ సంఖ్యను టచ్ చేయడానికి ఎంతో సమయం పట్టేట్లు కనబడటం లేదు. 
 
ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కరోనా వైరస్‌ను అడ్డుకోవడంలో విఫలమవుతూనే వస్తున్నాయి. ప్రపంచంలో ఈ వైరస్ 213 దేశాలకు పాకగా మొత్తం 71,19,232 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 4,06,655 మంది మృత్యువాతపడగా 3,476,246 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments