గుబురు గడ్డం, మీసాలుంటే.. కరోనా వైరస్‌ సులభంగా సోకుతుందట!

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (15:41 IST)
corona virus
గడ్డం పెంచిన పురుషులకే కరోనా వైరస్ సోకిందని తాజా అధ్యయనంలో తెలియవచ్చింది. గడ్డం కలిగిన పురుషులకే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. గత ఏడాది డిసెంబర్ ఆఖరిలో చైనాలో కరోనా వ్యాప్తి చెందడం ఆరంభమైంది. ఈ కరోనా ప్రభావంతో ఇప్పటివరకు 2804 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో మాత్రమే కాకుండా ఇరాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు కూడా కరోనా వ్యాప్తి  చెందింది. 
 
ఈ కరోనాను నియంత్రించేందుకు చైనా సర్కారుతో పాటు ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారిన పడకుండా తప్పించుకోవాలంటే.. మాస్క్‌లు ధరించడంతో పాటు గుబురు గడ్డాలు, మీసాలు వుండకూడదని తాజా అధ్యయనం తేల్చింది. ఎందుకంటే.. గడ్డం పెంచిన పురుషులకే అత్యధికంగా కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా వున్నట్లు వెల్లడైంది. 
 
మాస్కులను దాటి కరోనా వైరస్ గడ్డం, మీసాలకు చేరుతున్నాయని తద్వారా ఈ వ్యాధి సులభంగా సోకుతుందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. అందుకే కరోనా నుంచి తప్పించుకోవాలంటే.. పురుషులు క్లీన్ షేవ్ చేయాలని అమెరికాకు చెందిన ఆరోగ్య సంస్థ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments