రోజాతో మాట్లాడిన బాలయ్య, ఇంతకీ ఏ విషయం గురించి...?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (09:43 IST)
బాలయ్య రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. హిందూపూర్ చాలా డెవలప్ చేశాను అందుకే నన్ను మళ్లీ ఎన్నుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఎక్కువ కాలం వుండదు, ప్రజలు తిరగబడతారు. బాల వాక్కు బ్రహ్మ వాక్కు, నేను చెప్పింది జరుగుతది అంటూ వైసీపీ గవర్నమెంట్ పైన బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేసారు.
 
ఆనాడు చంద్రబాబు తెలంగాణాను ఎంతో అభివృద్ధి చేశారు. ఆ ఫలాలు ఈ ప్రభుత్వం అనుభవిస్తుంది అన్నారు. ఏ పార్టీ అధికారంలో వున్నా డెవలప్మెంట్ ముఖ్యం. హిందూపూర్‌లో ఇండస్ట్రీ కారిడార్ కోసం రోజాతో మాట్లాడాను. తప్పకుండా చేద్దాం బాబు అని చెప్పింది అన్నారు.
 
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.... జూనీయర్ ఎన్టీఆర్‌కు సినీ యాక్టర్‌గా బోలెడు భవిష్యత్ వుంది. ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడనేది అతడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అన్నారు. బ్రాహ్మణి రాజకీయాలలోకి వస్తుందనుకుంటున్నారు కానీ.. ఆమె రాజకీయాల్లోకి రాదన్నారు.
 
మల్టీ స్టారర్ సినిమాల గురించి మాట్లాడుతూ... గతంలో ఒకరిద్దరితో కలసి చేయాలనుకున్నాను కానీ... వాళ్ల నుంచి సరైన స్పందన రాలేదు. అందుకే వాళ్లతో సినిమా చేయాలనే ఆలోచనను విరమించుకున్నాను. ప్రస్తుతం నా ధ్యసంతా బోయపాటి సినిమా మీదనే అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అడివి శేష్ డెకాయిట్‌ కు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్

Samaira: కామాఖ్య నుంచి ఫ్రెండ్షిప్ మెలోడీ సఖీ సాంగ్ రిలీజ్

Adi Sai Kumar: ఆది సాయి కుమార్ కొత్త చిత్రం టైటిల్ సైరాబాను

Bellamkonda Sai : తిరుమలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి వివాహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

ఎడిసన్ టౌన్‌షిప్‌లో నాట్స్ ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్: ప్రజా భద్రతపై అవగాహన సదస్సు

రాత్రి నిద్రకు ముందు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments