Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీక కోస్తా.. నా కొడుకా.. ఏసిపడదొబ్బుతా.. బాలయ్య ఫైర్

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:04 IST)
నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం నుండి రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా నిలిచిన సంగతి తెలిసిందే..అయితే సినిమాల్లో కొట్టాల్సిన డైలాగ్‌లు తన ప్రచారంలో పలుకుతూ నోరు పారేసుకుంటున్నారు. హిందూపురంలో వేలు, లక్షలు మెజారిటీ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. 
 
ఓ తెలుగుదేశం కార్యకర్తను ఉద్దేశించి అరే నీ పేరు, అడ్రస్ చెప్పరా.. గెలువకపోతే నీ సంగతి చెప్తా.. పీక కోస్తా.. నా కొడుకా.. ఏసిపడదొబ్బుతా.. అంటూ తిట్లపురాణం అందుకున్నాడు. సొంతపార్టీ కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు.
 
అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ తన భార్య వసుంధరతో కలిసి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త ఈసారి 60 వేల మెజారిటీతో గెలుస్తావ్ అంటూ బిగ్గరగా అనడంతో ఆగ్రహించిన బాలకృష్ణ.. గెలువకపోతే నీ సంగతి చూస్తానంటూ కార్యకర్తపై ఫైర్ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments