Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ప్రచార సభలో మరో అపశృతి.. తొక్కిసలాటలో వ్యక్తి మృతి...

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (18:00 IST)
వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు ఉదయం నిర్వహించిన ప్రచార సభలో మరో అపశృతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో జగన్ సభకు భారీగా జనం తరలివచ్చారు. బహిరంగ సభలో జగన్ ప్రసంగించి వెనుదిరిగిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. 
 
మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచ్ బేట్రాయుడుగా గుర్తించారు. సరిగ్గా రెండురోజుల క్రితం గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్లలో జగన్ పాల్గొన్న బహిరంగ సభలో విద్యుదాఘాతంలో ఒకరు మృతిచెందిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments