Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

ఐవీఆర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (20:55 IST)
బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి తెలియనివారు వుండరు. బాబా వంగా నోటి నుంచి ఏదన్నా వస్తుందంటే, అది నిజమై తీరుతుందని విశ్వసించేవారు ఈ ప్రపంచంలో చాలామంది వున్నారు. బాబా వంగా మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఎందుకంటే... మరో వెయ్యి లేదా 2 వేల సంవత్సరాలకు చంద్రుడు లేకుండా పోతాడట. చందమామను పెద్ద గ్రహశకలం ఒకటి ఢీకొట్టి చంద్రుడు బూడిదలా మారిపోయి శూన్యంలో కలిసిపోతాడట. దీనితో భూమికి వున్నటువంటి ఒకే ఒక్క ఉపగ్రహం, వెన్నెల వెలుగులు పంచే చందమామ లేకుండా పోతాడట.
 
ఫలితంగా భూమిపైన పెనుమార్పులు ఏర్పాడతాయట. మానవ జాతితో పాటు జంతువులు, పక్షులు, జలచరాలు, వృక్షాలు... ఇలా అన్నింటిలోనూ వైవిధ్యం ఏర్పడి నశించడం మొదలుపెడుతుందట. వాతావరణంలో పెనుమార్పులు సంభవించి మానవ జాతి మనుగడ కష్టతరంగా మారుతుందట. 5079 నాటికి భూమి పైన మానవ జాతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందట. అంతేకాదు... భూమి కూడా అంతర్థానం అయిపోయే అవకాశం కూడా వున్నదట. ఈ భయంకరమైన ఘటనలు జరుగుతాయని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ బాబా వంగా మాత్రం తన జ్యోతిషం ద్వారా ఇవన్నీ జరుగుతాయని చెబుతున్నారు.
 
ఇంతకుముందు బాబా వంగా చెప్పినవి జరిగినవి కూడా వున్నాయి. నవంబర్ నెలలో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన దాడి, కోవిడ్ 19 విధ్వంసం, ప్రిన్సెస్ డయానా మరణం వంటివి బాబా వంగా చెప్పినవాటిలో వున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments