Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సర్పంచ్ పదవికి వేలం పాట, రూ.52 లక్షలకు పాడుకున్న వ్యక్తి

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (16:12 IST)
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. సర్పంచ్ పదవిని ఓ వ్యక్తి రూ.52 లక్షలకు పాడుకున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలని గ్రామపెద్దలు సదరు వ్యక్తికి తెలిపారు.
 
పాట పాడుకున్న వ్యక్తికి గ్రామస్తులు మద్దతిచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఒకవేళ ఓడిపోతే డబ్బులు ఇవ్వక్కర లేకుండా.. గెలిస్తే రూ.52 లక్షలు ఇచ్చేలా ఒప్పందం ఖరారైంది. ఇంకా మున్ముంద ఇంకెంతమంది లక్షల్లో వేలం పాటలు పెడతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments