Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సర్పంచ్ పదవికి వేలం పాట, రూ.52 లక్షలకు పాడుకున్న వ్యక్తి

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (16:12 IST)
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. సర్పంచ్ పదవిని ఓ వ్యక్తి రూ.52 లక్షలకు పాడుకున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలని గ్రామపెద్దలు సదరు వ్యక్తికి తెలిపారు.
 
పాట పాడుకున్న వ్యక్తికి గ్రామస్తులు మద్దతిచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఒకవేళ ఓడిపోతే డబ్బులు ఇవ్వక్కర లేకుండా.. గెలిస్తే రూ.52 లక్షలు ఇచ్చేలా ఒప్పందం ఖరారైంది. ఇంకా మున్ముంద ఇంకెంతమంది లక్షల్లో వేలం పాటలు పెడతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments