బెంగళూరు పబ్‌‌లో డ్యాన్సులు చేసిన మంత్రి రోజా.. ట్రోల్స్ మొదలు

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (16:20 IST)
2024 నూతన సంవత్సర వేడుకలను ఏపీ మంత్రి, సినీ నటి రోజా ఘనంగా జరుపుకున్నారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి బెంగళూరులో న్యూ ఇయర్‌కు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బెంగళూరు పబ్‌‌లో డ్యాన్సులు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై ట్రోల్స్ మొదలయ్యాయి. 
 
మంత్రిగా ఉండి పబ్‌లో చిందులేమిటి అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికులు, రోడ్లపై నిరసనలు చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ మంత్రికి ఇవేమి పట్టవా? అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది తో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు వస్తుంది : శివరాజ్ కుమార్‌

Vaishnavi : ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ నుండి ప్రియసఖి మెలోడీ గీతం విడుదల

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

తర్వాతి కథనం
Show comments