Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hit-And-Run Law: ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (15:53 IST)
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఐపీసీ చట్టంలో కీలక మార్పులు చేసింది. న్యాయ సంహిత పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టంలో హిట్ అండ్ రన్‌పై డ్రైవర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ట్రక్కులు ఆగిపోయాయి. ఫలితంగా దేశంలోని అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బార్లు తీరాయి. పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారుు ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెట్రోలు బంకులన్నీ ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. కేంద్రం తీసుకొస్తున్న కొత్త శిక్ష చట్టంలోని కఠినమైన హిట్ అండ్ రన్ నిబంధనకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ పాటు డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో అనేక పెట్రోల్ బంకులకు పెట్రోల్ సరఫరా కాలేదు. ఫలితంగా పెట్రోల్ ఉన్న బంకుల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరాయి. 
 
బ్రిటిష్ కాలం నాటి పాత శిక్ష స్థానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంలో ప్రమాదం చేసి పారిపోయినా (హిట్ అండ్ రన్), ఘటనకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు చేయకున్నా పదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీనిపై డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్లు ఆందోళనకు దిగారు. ట్రక్కులను నిలిపివేసి ఆందోళనకు దిగారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

చిత్రపురి కాలనీలో అవినీతి కేవలం ఆరోపణ మాత్రమే: సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనీల్‌

నాగ్.. దేవుడు ఇచ్చిన వరం - కొడుకు లేని లోటు తీర్చాడు : అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments