వైకాపా ఎమ్మెల్యే రోజాకు జాక్‌పాట్ : నెల వేతనం ఎంతో తెలుసా?

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (11:20 IST)
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా సినీ నటి ఆర్కే. రోజా వైకాపా తరపున ఎంపికయ్యారు. ఈమె మంత్రి పదవిపై గంపెడాశాలు పెట్టుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకోలేదు. కానీ, ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల పెట్టుబడుల సంస్థ (ఏపీఐఐసీ)కు ఛైర్‌పర్సన్‌గా నియమించారు. ఇందుకోసం ఆమెకు నెలకు వేతంగా రూ.3.82 లక్షలుగా చెల్లించనున్నారు. 
 
ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మొత్తంలో 
రూ.2 లక్షలు జీతంగా నిర్ణయించిన ప్రభుత్వం.. వాహన సౌకర్యానికి 60 వేలు, అధికార క్వార్టర్స్‌లో నివాసం లేని యెడల వసతి సౌకర్యానికి 50 వేలు, మొబైల్ ఫోన్ చార్జీలకు 2 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీత భత్యాలు చెల్లించేందుకు 70 వేల రూపాయలు చొప్పున కేటాయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ - ది అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ లవ్‌ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్

Karthi: ఆది పినిశెట్టి హీరోగా మరకతమణి 2 పూజతో ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments