Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఏపీకి రూ. 5 వేల కోట్లివ్వాలి.. అడిగితే బెదిరిస్తున్నారు... బాబు సంచలనం

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (16:56 IST)
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వంపైన గురిపెట్టిన చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైకి ఎక్కుపెట్టారు. ఏపీకి ఇవ్వాల్సిన రూ. 5 వేల కోట్లు ఇవ్వకుండా తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేసీఆర్ రూ. 5 వేల కోట్లు బాకీపడ్డారని ఆరోపించిన చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఏపీ కరెంట్ వినియోగించుకుని డబ్బులు అడుగుతుంటే ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. దీని గురించి మాట్లాడినా ఆయన వెంటనే తెలంగాణ ఫీలింగ్ తెస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసింది తానేనని మరోసారి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

ఏడాదిలో మరింత వినోదాన్ని, అనుభూతిని ఇచ్చేందుకు రెడీగా సోనీ లివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments