Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి - మృతదేహంలో యానిమల్ వైరస్

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (10:01 IST)
ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. ఇది తొలుత సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి మరణించారు. పిమ్మట మృతదేహానికి పరీక్షించగా మృతదేహంలో యానిమల్ వైరస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్సే ఆయన మరణానికి కారణమా కాదా అనే విషయాన్ని నిర్ధారించాల్సివుంది. 
 
ఇటీవల అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 యేళ్ల డేవిడ్ బెన్నెట్‌కు విజయవంతంగా పంది గుండెను అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. కానీ, ఈ వ్యక్తి రెండు నెలలకే అంటే మార్చిలో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆయన శరీరంలో యానిమల్ వైరస్‌ను గుర్తించినట్టు తాజాగా మేరీల్యాండ్స్ యూనివర్శిటీ వైద్యులు వెల్లడించారు. పంది గుండె లోపల వైరల్ డీఎన్‌ఏను గుర్తించినట్టు చెప్పారు. ఫోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలిచే ఈ బగ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్న సంకేతాలు ఇంకా కనుగొనలేదు. అయితే, జంతువుల నుంచి మనిషికి అవయమ మార్పడికి సంబంధించి ఇపుడు వైద్యులకు ఇది ఆందోళనక కలిగించే అంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments