Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంది గుండె అమర్చిన వ్యక్తి మృతి - మృతదేహంలో యానిమల్ వైరస్

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (10:01 IST)
ఇటీవల అమెరికాలో ఓ వ్యక్తికి పంది గుండెను అమర్చారు. ఇది తొలుత సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి మరణించారు. పిమ్మట మృతదేహానికి పరీక్షించగా మృతదేహంలో యానిమల్ వైరస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్సే ఆయన మరణానికి కారణమా కాదా అనే విషయాన్ని నిర్ధారించాల్సివుంది. 
 
ఇటీవల అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన 57 యేళ్ల డేవిడ్ బెన్నెట్‌కు విజయవంతంగా పంది గుండెను అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. కానీ, ఈ వ్యక్తి రెండు నెలలకే అంటే మార్చిలో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆయన శరీరంలో యానిమల్ వైరస్‌ను గుర్తించినట్టు తాజాగా మేరీల్యాండ్స్ యూనివర్శిటీ వైద్యులు వెల్లడించారు. పంది గుండె లోపల వైరల్ డీఎన్‌ఏను గుర్తించినట్టు చెప్పారు. ఫోర్సిన్ సైటోమెగలో వైరస్ అని పిలిచే ఈ బగ్ యాక్టివ్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందన్న సంకేతాలు ఇంకా కనుగొనలేదు. అయితే, జంతువుల నుంచి మనిషికి అవయమ మార్పడికి సంబంధించి ఇపుడు వైద్యులకు ఇది ఆందోళనక కలిగించే అంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments