Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడెక్కుతున్న కుండ దగ్గర నాగుపాము.. వెచ్చదనం కోసం అలా వచ్చింది

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:24 IST)
snake
అసలే చలికాలం. జనాలు కాదు మూగజీవులు కూడా చలికి వణికిపోతున్నాయి. మూగ జీవులు కూడా వెచ్చదనం కోరుకుంటున్నాయి. తాజాగా అహ్మదాబాద్‌లో ఓ నాగుపాము చలికి వణికిపోతూ.. వెచ్చదనం కోసం వార్మింగ్ పాట్ వద్ద చేరుకుంది. అక్కడే చాలాసేపు గడిపింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. 
 
వివరాల్లోకి వెళితే..  అహ్మదాబాద్‌లో కంకారియా జూ వద్ద ఒక ఎన్ క్లోజర్ వద్ద వేడెక్కుతున్న కుండ దగ్గర నాగుపాము వెచ్చదనాన్ని తీసుకుంటుంది. ఆ ఇంటి యజమాని దాన్ని చూసి షాకయ్యాడు. అతను సహాయం కోసం జంతు రక్షకులను పిలవడానికి పరుగులు తీశాడు. 
 
పామును అక్కడ నుంచి పారద్రోలడానికి ముందు అటవీ శాఖాధికారులు దోమల పిచికారీ చేశారు. కానీ నాగుపాము కదలదు. చివరికి, రెస్క్యూ బృందం భారీ మట్టి జాడీని పక్కకు ఎత్తాలని నిర్ణయించుకుంది, ఇది పామును బలవంతంగా బయటకు నెట్టింది. 
snake
 
విషపూరిత పాము నుండి సురక్షితంగా ఉండటానికి రక్షకులు భారీ జాడీలలో ఒకదానిపై నిలబడి పొడవైన స్తంభాన్ని ఉపయోగించి దానిని పిన్ చేశారు. ఇంకా దానిని ఒక గోనె సంచిలోపల బంధించి సురక్షితంగా తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments