Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌కు కీలక పదవి

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:23 IST)
భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌కు కీలక పదవి వరించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో రెండో అతిపెద్ద పదవికి ఆమెను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనామిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె టాప్-2 పదవికి ఎంపిక చేశారు. 
 
వచ్చే నెలలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రసుత ఎండీ జాఫ్రీ ఒకమోటో వచ్చే యేడాది జనవరి నెలలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ పదవికి గీతా గోపీనాథ్‌ను ఎంపిక చేశారు. నిజానికి ఆమె వచ్చే యేడాది హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ పొజిషన్‌కు వెళ్లాల్సివుంది. కానీ, ఆమెను ఐఎంఎఫ్‌లోని టాప్-2 పోస్టుకు ఎంపిక చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments