Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్‌కు కీలక పదవి

Webdunia
శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:23 IST)
భారత సంతతికి చెందిన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌కు కీలక పదవి వరించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థలో రెండో అతిపెద్ద పదవికి ఆమెను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకనామిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె టాప్-2 పదవికి ఎంపిక చేశారు. 
 
వచ్చే నెలలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ప్రసుత ఎండీ జాఫ్రీ ఒకమోటో వచ్చే యేడాది జనవరి నెలలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ పదవికి గీతా గోపీనాథ్‌ను ఎంపిక చేశారు. నిజానికి ఆమె వచ్చే యేడాది హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అకడమిక్ పొజిషన్‌కు వెళ్లాల్సివుంది. కానీ, ఆమెను ఐఎంఎఫ్‌లోని టాప్-2 పోస్టుకు ఎంపిక చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments